Home » rangareddy district
brutal incident in Rangareddy district రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కొడుకు తన తల్లిపైనే ..
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Crime News : పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు. అయితే, రాకేశ్ దంపతులతో కనిపించిన ఆ మూడో వ్యక్తి ఎవరు..
ఫేమస్ అయ్యేందుకే సొంత అక్కను చంపిండు..! హత్యకు ముందు ఇన్స్టాలో రీల్.. కొత్తూరు హత్య ఘటనలో సంచలన విషయాలు..
నాగులపల్లి - శంకర్పల్లి మార్గంలో రైల్వే పట్టాలపై యువతి కారు నడుపుతూ హల్చల్ చేసింది. అడ్డుకొనేందుకు యత్నించిన వారిపై చాకుతో బెదిరింపులకు పాల్పడింది.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ప్లూ బారినపడి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
పక్కా స్కెచ్ వేసి అర్థరాత్రి హోటల్లోకి దూరాడు. సీరియస్గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది.
ఎవరి మతాలు వారు అనుసరించాలి. దానితోపాటు ఇతరులను కూడా గౌరవించాలని చిన్న జీయర్ స్వామీజీ సూచించారు.
మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి పోర్టల్ ఉద్యోగుల అక్రమాలు బయటపడ్డాయి. డిజిటల్ సంతకాలతో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లుగా వెలుగులోకి వచ్చింది.