Home » Ranji Trophy
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా దేశవాలీ క్రికెట్లో అదరగొడుతున్నాడు.
Cheteshwar Pujara - Ajinkya Rahane : భారత సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చెతేశ్వర్ పుజారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Hanuma Vihari Single Hand Batting : మధ్యప్రదేశ్ తో జరిగిన రంజీట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్లో హనుమ విహారి అసమాన పోరాట స్ఫూర్తిని కనబరిచాడు. విహారి ఆడిన ఓ షాట్ ను వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రివర్స్ స్లాప్ గా ట్విటర్ లో వర్ణించాడు.
హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ సిద్ధార్ధ్ శర్మ మృతి చెందాడు. అతడి వయసు 28ఏళ్లు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సిద్ధార్ధ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో శర్మ 12 వికెట్లు తీశాడు. గత రెండ
ఈ మ్యాచ్లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు.
ఈ మ్యాచ్లో ఉనద్కత్ హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. మ్యాచ్ ఒక్క ఇన్నింగ్స్లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ మొదటి రోజు 35 ఓవర్లలోనే 133 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఆరుగురు డకౌట్ అవ్వ�
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్�
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. సెంచరీ కొట్టాక హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. తొడగొట్టి, స్టేడియంలో అటూ ఇటూ కదులుతూ భా�
బరోడా టీంలో విష్ణు సొలంకి ఉన్నాడు. అయితే.. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో విష్ణు సొలంకి కూతురు చనిపోయింది. ఆ సమయంలో ఇతను రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న
ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ సీనియర్ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టడానికి ముందే రంజీ ట్రోఫీలో మెరుపులు కురిపిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో...