Home » Ranji Trophy
టీమిండియా క్రికెట్ వెన్నెముక రంజీ ట్రోఫీ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలైంది. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదురుకుంటున్న రీత్యా.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ...
టీమిండియా మాజీ ఫేసర్ ఎస్ శ్రీశాంత్ రంజీ మ్యాచ్ లు ఆడేందుకు సెలక్ట్ అయ్యాడు. 24మందితో కూడిన బృందంలో ఒకడయ్యేందుకు తొమ్మిదేళ్ల సమయం పట్టింది. శ్రీశాంత్ చివరిసారిగా 2013లో ఇరానీ కప్ టో
దేశీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా సోమవారం ట్వీట్ చేశారు.
మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనుకొని అతిథి ఎంట్రీతో ప్రశాంతంగా సాగుతున్న మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో జరుగుతున్న కొత్త రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్లో జరిగి�