-
Home » Rashmi Gautam
Rashmi Gautam
చీరలో జబర్దస్త్ యాంకర్ రష్మీ ఫోజులు చూశారా?
యాంకర్ రష్మీ తాజాగా చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది. (photo credits @Rashmi Gautam insta)
లాంగ్ స్కర్ట్ లో కెమెరాకు పోజులు ఇచ్చిన రష్మి.. క్యూట్ ఫోటోలు
యాంకర్ రష్మీ(Rashmi Gautam) చేసే గ్లామర్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామర్ విషయంలో అస్సలు వెనుకాడదు. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది. మీరు కూ�
క్రేజీ ఫోజులిచ్చిన యాంకరమ్మ.. రష్మీ క్యూట్ ఫోటోలు
టాలీవుడ్ స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఆ మధ్య సినిమాల్లో కూడా నటించింది. (Rashmi Gautam)కానీ, వరుస అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ టీవీ షోస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా చూడండి.
యాంకర్ రష్మీ దీపావళి సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో కలిసి పండుగ సంబరాలు.. ఫోటోలు
యాంకర్ రష్మీ దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆమె తన ఫ్యామిలీతో కలిసి పండుగ చేసుకున్నారు. (Rashmi Gautam)దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూ�
తల్లి పాత్ర చేయబోతున్న యాంకర్ రష్మీ.. ఇద్దరు పిల్లలకు తల్లిగా.. చాన్నాళ్లకు మరో సినిమాతో..
రష్మీ చివరగా 2022 లో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
వర్షంలో చీరకట్టుతో.. తడిచిన అందాలతో యాంకర్ రష్మీ..
యాంకర్ రష్మీ తాజాగా వర్షంలో తడుస్తూ చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
సర్జరీ తర్వాత ఫ్రెండ్స్ తో బాలి వెకేషన్ కి వెళ్లిన యాంకర్ రష్మీ.. ఫోటోలు చూశారా?
యాంకర్ రష్మీ ఇటీవల ఓ సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో తెలిపింది. తాజాగా సర్జరీ అనంతరం బాలికి ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ వెళ్ళింది రష్మీ.
టీవీ షోలో చిన్ననాటి ఫ్రెండ్స్ తో యాంకర్ రష్మీ.. బర్త్ డే స్పెషల్.. ఫోటోలు చూశారా?
యాంకర్ రష్మీ బర్త్ డే సందర్భంగా ఓ టీవీ షోకి తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది. వారితో షూట్ గ్యాప్ లో దిగిన ఫోటోలను రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సొంతూళ్లో యాంకర్ రష్మీ హోలీ వేడుకలు..
యాంకర్ రష్మీ నిన్న హోలీ వేడుకలను తన సొంతూళ్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అస్థికలను గోదావరిలో కలిపి ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ.. ఎవరి అస్థికలు అంటే..
తాజాగా యాంకర్ రష్మీ అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.