Home » Rate
ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తివ్రవాదాన్ని అణచివేసి చాలా ప్రాంతాల్లో కేంద్రం పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేశాం. ఇక బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర వామపక్ష వాదం నశించింది. ఇప్పుడు
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
GST on mobile phones : కేంద్ర బడ్జెట్పై అన్ని రంగాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్ఫోన్ త�
కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడ
సూపర్ కార్ల తయారీ కంపెనీ గోర్డన్ ముర్రా ఆటోమోటీవ్ సరికొత్త సూపర్ కారును పరిచయం చేసింది. పూర్తిగా డ్రైవింగ్ ను ఆస్వాదించే వారి కోసం తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ముర్రా 50 డిజైన్ కావడంతో కారును టి.50 అని పేరు పెట్టారు. చూడటానికి రేసుకారు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతం..భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారిన వందలాది మంది పడ్డారు. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగ�
ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించార�
దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా పండుగ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర భారీగా పెంచేశారు. ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం
కేంద్రం.. పెట్టుబడి దారులను పెంచే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపింది. జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ‘దేశీయ కంపెనీలకు, కొత్త ప్రొ�
జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..