Home » ration rice Distribution
సర్కిల్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, రేషన్కార్డు అర్హులను ఎంపిక చేస్తున్నామని అన్నారు.
ఏపీలో నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పున:పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుండగా కే