Home » RBI Governor Shaktikanta Das
ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్...
రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఆగస్టు 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై NACH సర్వీసులు 24x7 పొందొచ్చు. జీతం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల వంటి ముఖ్యమైన లావాదేవీల కోసం బ్యాంకుల వర్కింగ్ డే కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు.
భారతదేశాన్ని కొవిడ్-19 సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా చికిత్సకు అవసరమైన వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది.
బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. RTGS సర్వీసులు త్వరలో 24×7 అందుబాటులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. RTGS (Real Time Gross Settlement System) సర్వీసును 24 గంటల పాటు (రౌండ్ ది క్లాక్) అందుబాటులోకి తీసుకొస�