Home » Re polling in Pakistan
రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాకిస్థాన్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న రీ పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.