-
Home » reached
reached
Morari Bapu Dwadasa: ఆంధ్రప్రదేశ్కు చేరుకున్న మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథ
ఈ కార్యక్రమంతో, బాపు మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలనే తపనతో, సనాతన ధర్మ సారాంశాన్ని ప్రతిబింబించేలా, శ్రీరామ నామ వైభవాన్ని జరుపుకోవడానికి ఈ యాత్రను చేపట్టారు
Atiq Ahmed: హై టెన్షన్, ప్రాణ భయం మధ్య ఎట్టకేలకు యూపీ చేరుకున్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్
కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీ
Four CMs Reached Yadadri : యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ సహా నలుగురు సీఎంలు.. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు
తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, చేరుకున్నారు. రెండు చాపర్లలో నలు
Sonia Gandhi: భారత్ జోడో యాత్రను వదిలి ఢిల్లీకి చేరిన రాహుల్
రొటీన్ చెకప్లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షల�
Congress Bharat Jodo Yatra : 37వ రోజుకి చేరిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర.. ఉదయం 10 గంటలకు ఏపీలోకి ప్రవేశం
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు పాదయాత్ర చేరుకోనుంది.
Projects Flood Water : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ..కృష్ణా, గోదావరి పరుగులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గే�
Tirupati : తిరుపతి చేరుకున్న 100 టన్నుల సేంద్రియ శనగలు
ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది.
Akepati Amarnath Reddy : అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర
చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాదిగా భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు.
Vice President: విశాఖకు ఉపరాష్ట్రపతి.. నాలుగు రోజులు బస ఇక్కడే!
రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు (జూన్ 26) విశాఖకు చేరుకున్నారు. కాగా నాలుగు రోజులపాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్�
పబ్ జి లవ్ : ప్రియుడిని చూసేందుకు వెళ్లిన పెళ్లైన మహిళ, తర్వాత షాక్
PUBG : పబ్ జి ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లైన మహిళ పరిచయం పెట్టుకుంది. అతనిని ప్రేమించసాగింది. అతడిని కలిసేందుకు బయలుదేరింది. కానీ..తీరా అక్కడకు వెళ్లిన తర్వాత..ఆ మహిళ షాక్ తింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పబ్ జి గేమ్..,చిన్�