-
Home » reached
reached
Morari Bapu Dwadasa: ఆంధ్రప్రదేశ్కు చేరుకున్న మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథ
July 28, 2023 / 07:37 PM ISTఈ కార్యక్రమంతో, బాపు మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలనే తపనతో, సనాతన ధర్మ సారాంశాన్ని ప్రతిబింబించేలా, శ్రీరామ నామ వైభవాన్ని జరుపుకోవడానికి ఈ యాత్రను చేపట్టారు
Atiq Ahmed: హై టెన్షన్, ప్రాణ భయం మధ్య ఎట్టకేలకు యూపీ చేరుకున్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్
March 27, 2023 / 08:31 PM ISTకోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు.…
Four CMs Reached Yadadri : యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ సహా నలుగురు సీఎంలు.. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు
January 18, 2023 / 12:03 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ…
Sonia Gandhi: భారత్ జోడో యాత్రను వదిలి ఢిల్లీకి చేరిన రాహుల్
January 4, 2023 / 09:37 PM ISTరొటీన్ చెకప్లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో…
Congress Bharat Jodo Yatra : 37వ రోజుకి చేరిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర.. ఉదయం 10 గంటలకు ఏపీలోకి ప్రవేశం
October 14, 2022 / 09:03 AM ISTకాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు…
Projects Flood Water : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ..కృష్ణా, గోదావరి పరుగులు
July 24, 2022 / 12:04 PM ISTతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు…
Tirupati : తిరుపతి చేరుకున్న 100 టన్నుల సేంద్రియ శనగలు
April 23, 2022 / 07:44 PM ISTఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది.
Akepati Amarnath Reddy : అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర
December 20, 2021 / 06:06 PM ISTచాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాదిగా భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు.
Vice President: విశాఖకు ఉపరాష్ట్రపతి.. నాలుగు రోజులు బస ఇక్కడే!
June 26, 2021 / 12:53 PM ISTరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు (జూన్ 26) విశాఖకు చేరుకున్నారు. కాగా నాలుగు రోజులపాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో…
పబ్ జి లవ్ : ప్రియుడిని చూసేందుకు వెళ్లిన పెళ్లైన మహిళ, తర్వాత షాక్
March 1, 2021 / 11:06 AM ISTPUBG : పబ్ జి ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లైన మహిళ పరిచయం పెట్టుకుంది. అతనిని ప్రేమించసాగింది. అతడిని కలిసేందుకు బయలుదేరింది. కానీ..తీరా అక్కడకు వెళ్లిన తర్వాత..ఆ మహిళ షాక్ తింది. ఈ ఘటన…