Home » Reaction
CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సామాజిక న్యాయాన్ని చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో �
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అద
దేశంలో గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశలు వర్షం అనేకం కురిపిస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలోని మధ్యతరగతి వారు ద్రవ్యోల్బణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రకటనలు, వాగ్దానాలు
Hindenburg Report On ADANI Group : గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు.
వాస్తవానికి ఇరు నేతలు జాతీయ స్థాయిలో పెద్ద పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై కేసీఆర్ అయితే పెద్దగా స్పందించలేదు. కానీ నితీశ్ మాత్రం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నితీశ్ను సమర్ధించేవారు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థని ప్రచారం చ
నరేంద్రమోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్.. రాహుల్ గాంధీపై పలు సందర్భాల్లో సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా తాజాగా భారత్ జోడో యాత్రలో సైతం పాల్గొనడంతో ఆయన తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం �
‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు వ�
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జ�