Reaction

    నిర్భయ దోషులకు ఉరి : రాములమ్మ ఉద్వేగభరిత సందేశం

    January 8, 2020 / 01:50 AM IST

    నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు.

    ప్రియాంకరెడ్డికి జరిగిన దారుణంపై ఎవరేమన్నారంటే

    November 30, 2019 / 11:10 AM IST

    హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �

    భారతీయుల విజయం : అయోధ్య తీర్పుపై పవన్

    November 9, 2019 / 01:13 PM IST

    అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చరిత్రాత్మకమైనదని చెప్పారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతుందని కొనియాడారు. భారతీయులమంతా కోర్టు తీర్పు�

    శిల్పులే చెక్కారు..మేం చెప్పలేదు – యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ

    September 6, 2019 / 03:54 PM IST

    యాదాద్రి ఆలయంలో శిల్పాలపై చెలరేగుతున్న వివాదంపై వైటీడీఏ (యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథార్టీ) స్పందించింది. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వైటీడీఏ ప్రత్యేక అధికారి కిషన్ రావు, శిల్పులు మీడియాకు వివరణనిచ్చారు. శిలలపై రాజకీయ ప�

    ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ : అమృతలో ఆందోళన

    April 28, 2019 / 02:44 AM IST

    జిల్లా మిర్యాలగూడలో 2018, సెప్టెంబర్ 14న జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో పీడీ యాక్ట్ నమోదై వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రణయ్ అమృతను కులాంతర వివాహం చేసుకున్న న�

    తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర

    April 8, 2019 / 10:10 AM IST

    హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాల‌కృష్ణ అభిమానులతో వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతుంది.

    పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్

    February 27, 2019 / 10:50 AM IST

    భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�

    హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

    February 26, 2019 / 09:19 AM IST

    దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�

    Budget 2019 : ఇంటి యజమానులు తెలుసుకోవాల్సినవి

    February 2, 2019 / 05:02 AM IST

    ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయెల్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో 2019-20 తాత్కాలిక బడ్జెట్‌ని ప్రవేశపెట్�

    జగన్ – కేటీఆర్ భేటీ : టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు – అంబటి…

    January 16, 2019 / 10:57 AM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్…టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలపై టీడీపీ నేతలు శోకాలు ఎందుకు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రయోజనాలు..హక్కుల పరిరక్షణ కోసం ఇరు ప

10TV Telugu News