Home » ready
ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్లోకి ప్రవేశించనుంది. దేశంలో కొత్తగా తాము హానెస్ట్ టీ పేరిట టీ పానీయాలను విక్రయించనున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ బ్రాండ్ టీని కోకాకోలా అనుబంధ సంస్�
పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంగీకరించాయి. ఇంత క్లారిటీ వచ్చాకి సీట్ల పంపకాలు కూడా జరిగిపోతే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచిస్తుందట. అందుకే రాహుల్ వెంటనే సీట్ల పంపకాలక�
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.
ఈయన ఫ్యామిలీ డాక్టర్ కావడం మరో విశేషం. సొంతింటిలోనే క్లినిక్ నడుపుతున్న ఈయన.. నాలుగో పెళ్లి ప్రయత్నిల్లో బిజీ బిజీగా ఉన్నారట. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే దగ్గర పోషిస్తున్నారట. తాజాగా ఈయన 60వ సారి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే ప�
కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాుల మాత్రమే సాధించింది. �
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్న�
మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్.. ఉపఎన్నికకు తాము సిద్ధమని సంకేతాలిచ్చింది. రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. మునుగోడులో సైలెంట్గా టీఆర�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధమేనని కిమ్ ప్రకటించారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో పాల్గొన్న ఆయన...అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో సైనిక చర్యకు పూర�
కరోనా థర్డ్ వేవ్ ఏ క్షణమైనా ముంచుకొచ్చే ప్రమాదముండటంతో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.