-
Home » records
records
India vs Srilanka: కోహ్లీ సెంచరీ.. గెలిస్తే క్లీన్ స్వీప్
అంతర్జాతీయ వన్డేల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ. కోహ్లీ 10 ఫోర్లు 1 సిక్స్ తో వంద పరుగులు జేశాడు. అయితే అతను ఇప్పటి వరకు మొత్తం 74 సెంచరీలు చేయగా, వన్డేల్లో ఇది 46వ సెంచరీ. అయితే తొలుత ఓపెనర్లుగా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ, శుబ్ మాన్ గిల్ లు తొలి వికెట్
Demonetisation: నోట్ల రద్దుపై విచారణ ముగించిన సుప్రీం.. కేంద్రానికి ఆర్బీఐకి ఆదేశాలు
నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ క�
Uttar Pradesh: వృద్ధుడికి శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం.. బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. ఆగిపోయిన పెన్షన్
బతికుండానే ఒక వృద్ధుడు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు ప్రభుత్వ అధికారులు. దీంతో ఆ వృద్ధుడికి పెన్షన్ ఆగిపోయింది. బ్యాంకు లావాదేవీలు కూడా నిలిచిపోయింది. ఇవన్నీ కావాలంటే బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అంటున్నారు అధికారుల�
Surya Kumar Yadav: మూడో టీ20లో రికార్డుల మోత
సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడినప్పటికీ ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో T20లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఇప్పటికే మొదటి, రెండు మ్యాచ్లను గెలుచుకోవడంతో 2-1 తేడాతో T20 సిరీస్ను కైవసం చేసుకున్నారు.
K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కలెక్షన్స్.. బాహుబలి రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీసు వద్ద ‘కేజీఎఫ్: చాఫ్టర్-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం సాధించిన మొత్తం కలెక్షన్లను ‘కేజీఎఫ్: చాఫ్టర్-2’ ఆరు రోజుల్లో దాటేసింది.
India vs Sri Lanka: ఇప్పటి వరకు భారత్లో గెలవని శ్రీలంక జట్టు.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఇదే!
శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్లకు సిద్ధమైంది.
Covid-19 cases : తెలంగాణలో ఒక్కరోజే 2909 కరోనా కేసులు, ఆరుగురు మృతి
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
వైఎస్ వివేకా హత్య కేసు, రికార్డులు సీబీఐకి ఇవ్వాలన్న హైకోర్టు
YS Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా రికార్డులను సీబీఐకి అందచేయాలని సూచించింది. రికార్డులను తమకు అందచేయాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను సీబీఐ ఆశ్రయించింది. హత్య కేసుకు సంబ�
ధరణి పోర్టల్ ప్రారంభం, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించిన సీఎం కేసీఆర్
cm kcr explaining about dharani portal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ పోర్టల్ ను ప్రారంభించి..ఏర్పాటు చేసిన బహిరంగసభలో మ�
కోలుకుంటున్న భారత్…ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రికవరీలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,