Home » Recruitments
ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న క�
అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. . అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫిక�
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC,ST,PWBD,మాజీ సైనికులు,అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్,క్రెడిట్ కార్డ్,నెట్ బ్యాంకింగ్,UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000. నెలకు వేతనంగా చెల్లిస్తారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్లలో దాదాపు 8.72 లక్షల ఖాళీ పోస్ట్ లు ఉన్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
హైదరాబాద్లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 పోస్టులు ఖాళీలున్నాయి. ఇందుకు అర్హతలు కలగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. స్టెనగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులున్నాయి. –&nb