-
Home » Red Fort
Red Fort
ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారుకు పుల్వామా లింక్!
Delhi blast : దేశ రాజధాని ఢిల్లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో
Delhi blasts: హైదరాబాద్లో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తం.. దేశంలోని నగరాల్లో హైఅలర్ట్
కారు పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ.. ఫొటోలు..
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఢిల్లీలోని ఎర్రకోటను తమకు తిరిగి ఇచ్చేయాలంటూ సుప్రీంకోర్టులో మహిళ పిటిషన్.. చివరికి..
ఆమె వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం నిన్న విచారణ జరిపింది.
ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలు.. నరేంద్రమోదీ ఫొటోలు వైరల్..
నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలు, నరేంద్రమోదీ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఉగ్రదాడులకు చాన్స్.. నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ, పంజాబ్లో హైఅలర్ట్
ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయనున్నారు. వికసిత భారత్ థీమ్ తో ..
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ హైఅలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో ...
Red Fort: తెల్లకోట ఎర్రకోటలా ఎలా మారింది? చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు
ఒకప్పుడు ఎర్రకోటలో పట్టు, నగలు, ఇతర వస్తువులు విక్రయించే అద్భుతమైన మార్కెట్ ఉండేది. సామాన్య ప్రజలు షాపింగ్ కోసం వచ్చి కోటను సందర్శించిన తర్వాత మాత్రమే బయలుదేరేవారు. ఎర్రకోటలో దివాన్-ఇ-ఆమ్ కాకుండా, పాలరాతితో చేసిన గొప్ప ప్యాలెస్ కూడా ఉంది. ఎర�
Narendra Modi: వచ్చే ఆగస్టు 15కి మళ్లీ వస్తా.. ఎర్రకోట నుంచే 2024 లోక్సభ ఎన్నికల జోస్యం చెప్పిన ప్రధాని మోదీ
గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువని ప్రధాని చెప్పారు. సంపాదనతో జనం పారిపోయారని.. అయితే వారి నుంచి 20 రెట్లు ఎక్కువ ఆస్తులు జప్తు చేశామని అన్నారు
Independence Day: ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ చేసిన 10 ముఖ్యమైన ప్రకటనలు
దేశంలో రైల్వేలు ఆధునికమవుతున్నాయని, అందుకే దేశంలో వందేభారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు-మెట్రోలు కూడా నిర్మిస్తున్నారని, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాట�