Home » Red Fort
Delhi blast : దేశ రాజధాని ఢిల్లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో
కారు పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఆమె వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం నిన్న విచారణ జరిపింది.
నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలు, నరేంద్రమోదీ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగురవేయనున్నారు. వికసిత భారత్ థీమ్ తో ..
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ హైఅలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో ...
ఒకప్పుడు ఎర్రకోటలో పట్టు, నగలు, ఇతర వస్తువులు విక్రయించే అద్భుతమైన మార్కెట్ ఉండేది. సామాన్య ప్రజలు షాపింగ్ కోసం వచ్చి కోటను సందర్శించిన తర్వాత మాత్రమే బయలుదేరేవారు. ఎర్రకోటలో దివాన్-ఇ-ఆమ్ కాకుండా, పాలరాతితో చేసిన గొప్ప ప్యాలెస్ కూడా ఉంది. ఎర�
గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువని ప్రధాని చెప్పారు. సంపాదనతో జనం పారిపోయారని.. అయితే వారి నుంచి 20 రెట్లు ఎక్కువ ఆస్తులు జప్తు చేశామని అన్నారు
దేశంలో రైల్వేలు ఆధునికమవుతున్నాయని, అందుకే దేశంలో వందేభారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు-మెట్రోలు కూడా నిర్మిస్తున్నారని, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాట�