Home » reforms
దేశంలో అత్యంత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రస్తుతం తెలంగాణను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు.
టెలికాం రంగంలో ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో 100 శాతం ఎఫ్డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది.
మోడీ పాలనకు ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన మోడీ 2019లో మరోసారి గద్దెనెక్కారు. ఏడేళ్ల పాలనను పురస్కరించుకుని...దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
laws must be repealed – farmers : అటు కేంద్రం ఇటు రైతు సంఘాలు మెట్టు దిగడం లేదు.. బెట్టు వీడడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అభ్యంతరాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినా.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా�
NITI Aayog CEO Amitabh Kant భారత్ లో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయిందని, అందుకే సంస్కరణలు చేపట్టడం చాలా కష్టంగా మారుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మరిన్ని సంస్కరణలు అవసరమని తెలిపారు. మంగళవారం(�
Dharani Portal: Mutation in half an hour : తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా సేవలు పొందుతున్నారు. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. పోర్టల్ లోని రెడ్ కలర్ విండో ద్వారా..రిజిస్ట్రేషన�
Town Planning : టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయబోతున్నట్లు వెల్లడించారాయన. ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే ఉండనున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగానిక�
పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా �
ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతోంది. నాడు–నేడు కార్యక్రమాలతో పాఠశాలల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు నాణ్యమైన బోధన, ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణపై దృష్టి పెట్టింది. పోటీని తట్టుకునేలా భాషా పరిజ్ఞానం
కోవిడ్-19 మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం(మే-15,2020)ప్రకటించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగా