Home » Reject
మాజీ కేంద్రమంత్రి చిదంంబరానికి సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. INX మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. �
వారణాసి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ వేసిన పిటిషన్ ను గురువారం (మే-9,2019) సుప్రీంకోర్టు తి�
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపులో 50శాతం వీవీప్యాట్ స్�
బీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ అభ్యర్థనను పుణె కోర్టు ఇవాళ(ఏప్రిల్-29,2019) తిరస్కరించింది.తన మరదలు మరణానంతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్-29,2019 నుంచి మే-4,2019వరకు తాత్కాలిక బెయిల్ కోరుతూ వరవరరావు పుణె కోర్టును �
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివ
ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు గట్టి షాక్ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధి�
పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు
బ్రెగ్జిట్ ఒప్పందం రెండోసారి బ్రిటన్ పార్లమెంట్ లో తిరస్కరణకు గురైంది. యూరోపియనప్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికొచ్చేందేకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరిసా మే కుదిర్చిన ఒప్పందాన్ని ఎంపీలు తిరస్కరించడం ఇది రెండోసారి. జనవరిల�