Home » Relationship
తన భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న ఆ భర్త..ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు రూ. 100 కోట్లు కట్టాలంటూ..ఆ బాయ్ ఫ్రెండ్స్ కు నోటీసులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రెండు వారాల్లో కట్టకపోతే..చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆ భర్త హెచ్చరిం�
కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లా
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ పుణ్యానా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కావాల్సినంత సమయం.. ఎన్ని పనులైన చేసుకోవచ్చు. ఈ ఒక పనితో తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అదేంటో తెలుసా? రతిక్రీడ. ప్రత్యేకించి శృంగారానికి లాక్
కేరళ బ్యూటీ అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది. కానీ, ప్రియుడు ఎవరో మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. కొన్నాళ్లుగా ఒకరితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. ఇంతకీ ఆ బోయ్ ఫ్రెండ్ ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అమలాపాల్, అతడి మధ్య ఏమ�
తనకీ,ముగ్ధా గాడ్సేకి మధ్య గల వయసు తేడా గురించి స్పందించిన రాహుల్ దేవ్..
ఏపీలో విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో? ఎవరెవరికి వైరం ఉందో అంత ఈజీగా అర్థం కాని పరిస్థితులున్నాయి. తన నిర్ణయాలతో దూకుడుగా ముందుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన నిర్ణయ
వాళ్లు ట్రిపుల్స్ అంట. ఇద్దరు దంపతులు ఒక సంతానం ఉన్న ట్రిపుల్ కాదు. ఇద్దరు మగాళ్లు ఒక ఆడ కలిసి కాపురం చేస్తున్న ట్రిపుల్స్. ఆరేళ్ల దాంపత్య జీవితం తర్వాత ఆ మహిళ తమ జీవితంలోకి వచ్చిందంటూ చెబుతున్నారు. క్రిస్(38), మ్యాట్ బ్రాండ్(28)అనేఇద్దరు యువకులు
ఇది నిజం. రోజూ గొడవలు పడే జంటలే ఎక్కువ కాలం కలిసి ఉంటాయని సర్వే చెబుతుంది. అప్పలాచియన్ స్టేట్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. ‘ఎవరైతే ఒకరినొకరు రోజూ నిందించుకుంటూ ఉంటారో వాళ్లే రొమాన్స్లో పీక్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు’ అని రీసెర్చ్ చెబుతుంద�
కోలీవుడ్ బ్యూటీ నయన్ తార మరోసారి ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కొత్త ప్రియుడు డైరక్టర్ విగ్నేష్ శివన్ కు నయన్ బ్రేకప్ చెప్పేసింది అని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపించాయ�
కాఫీ డే సిద్ధార్థ్ ఆత్మహత్య తర్వాత మరో ఫుడ్ సంబంధింత సంస్థ వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయస్సుల వారిని మెప్పించి ఆదరణ దక్కించుకున్న మెక్ డొనాల్డ్ సీఈఓను తొలగిస్తూ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిం�