Home » release
ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్ టెన్త్ రిజల్ట్స్పై పడింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో టెన్త్ రిజల్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్కు స్వయంగా ఫోన్లో తె�
తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితకథ ఆధారంగా తెకెక్కిన పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఒమంగ్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల కానుంది. మే-24,2019న ఈ �
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు గురువారం (మే2, 2019) విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్నగర్కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్
అతి తీవ్ర తుఫాన్ గా తీరం వైపు దూసుకొస్తోంది ఫొని తుఫాన్. ఏపీ – ఒరిస్సా రాష్ట్రాల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతు..భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే 2019 ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ�
ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆరు స్థానాలకు సోమవారం(ఏప్రిల్-22,2019) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరుని కాంగ్రెస్ ప్రకటించింది. Also Read : శ్రీలంక బా�
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్