Home » release
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల అయింది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. (అక్టోబర్ 4, 2019) నుంచి వినియోగం కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 79 టీఎంసీలు, ఏపీకి 69.346 టీఎంసీలు నీరు విడుదలకు అనుమతి తెలిపింది. నవంబర్ వరకు తాగు, సాగునీటి అవ�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. బాలాకోట్ దాడి దృశ్యాలతో కూడిన ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ని పురస్కరించుకుని ఐఏఎఫ్ మార్షల్ బహదూరియా ఈ
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణ
దేశంలోని రైల్వే స్టేషన్ల పరిశుభ్రతపై నిర్వహించిన సర్వే రిపోర్టును బుధవారం (అక్టోబర్ 2, 2019) విడుదల రైల్వే శాఖ విడుదల చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన ప్రకారం మొదటిస్థానంలో జైపూర్ రైల్వేస్టేషన్, రెండో స్థానంలో జోధ్ పూ
ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేశారు. గృహ నిర్బంధం నుండి విడ�
ప్రపంచవ్యాప్తంగా 5 వేల థియేటర్స్, 6 వేలకుపైగా స్ర్కీన్స్పై సైరా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 వందల 60 థియేటర్స్లో సైరా రిలీజైంది. నైజాంలో 420, సీడెడ్లో 360, ఆంధ్రాలో 480 థియేటర్స్లో సైరా సందడి చేస్తోంది. ఇక తమిళనాడులో 360, కర్ణాటకలో 370, కేర
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. హుజూర్నగర్ తహసీల్దార్ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. 100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఈసీ తెలిపింది. �
ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�