Home » release
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.
కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ 105వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం స్టైలిష్ గా మారిన బాలయ్య లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈసారి జోడీగా అభిమానుల �
రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండ�
కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టు వద్దకు మే 14వ తేదీ అర్ధరాత్రి చేరుకున్నాయి. కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వ, అమరచింత మండలాలను దాటుకుంటూ జూరాల వైపు పరుగులు తీసింది కృష్ణమ్మ. సాయంత్రం 4 గ�
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ చేసి మే-10,2019న అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్త ప్రియాంకశర్మను వెంటనే విడుదల చేయాలని మంగళవారం(మే-14,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. శర్మ విడుదల విషయంలో ఇంతకుముందు ఇచ్చిన ఆర్డర్ ల�
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది.బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు.ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం మే 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత
తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్�
తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఈసీ మే 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. మే 31 ఎమ్మెల్సీ ఎ�