Home » released
జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్-2కు 2,51,070 మంది హాజరు అయ్యారు.
రాజమండ్రికి చెందిన చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంక్ సాధించింది. కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ కు రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. కాకినాడకు చెందిన టెంకని సాయి భవ్య శ్రీ మూడవ ర్యాంక్ పొందారు.
జూన్ 12 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి.
సివిల్ సర్వీసెస్ కు 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ లో శ్రుతిశర్మ మొదటి ర్యాంక్, అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా మూడో ర్యాంక్ సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.
అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పి. రాజన్నదొరకు చోటు దక్కింది. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు కు కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయింది.
దేశముదురుతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించినా పెద్దగా కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ బాటలో ఓ ప్రయత్నం మొదలు పెట్టింది. హన్సిక ప్రధాన..
బాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ సినిమాల మేళా జరుగబోతుంది. ఒక్క హిందీ అనే కాదు... ఇటు సౌత్ ఆడియెన్స్ కూడా తెలుగు సినిమా చూసేందుకు..
వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.
తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టినట్లు ఆరోపిస్తూ నిర్బంధించిన 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక కోర్టు విడుదల చేసింది.