Home » released
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో టీటీడీ ప్రతేడాది శ్రీవారి డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.
తాజాగా దేశంలోని అత్యంత కాలుష్యకారక నగరాల జాబితాను సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఇందులో బిహార్లోని మొతిహారి 413 (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక అదే రాష్ట్రానికి చెందిన మరో నగర�
టీటీడీ ధర్మకర్తల మండలి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం వెల్లడించారు. బోర్డు టీటీడీ నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి
తెలంగాణ రాష్ట్ర వ్యాయామ విద్య కోర్సుల ప్రవేశాల(టీఎస్ పీఈ సెట్) కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19 నుంచి 26 వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో అధకారులు 10 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుండి వైదొలగాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. త్యాగాల బాటన నడిచే మావొయిస్టుల గురించి మంత్రి, అతని అనుచరులు దుష్ర్పచారం ఆపాలని సూచించారు. దోపిడి, దౌర్జన్యాలకు మగింపు పలకాలని, లేకుంటే తగిన �
చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె లేఖ విడుదల చేసింది. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. స్వచ్ఛందంగానే మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నానని లేఖలో పే�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిప�
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం (సెప్టెంబర్10,2022)న పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్�
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.