Home » released
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరి
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. మంగళవారం అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. మరోసారి రైతుబంధు నిధులను విడుదల చేసింది. మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులు మంగళవారం విడుదల చేశారు.
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.
వాల్తేరు వీరయ్య సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది. అమెరికాలో 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో 581 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. గురువారం 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్ల�
దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖకు రూ.126.21 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వైబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించనుంది.