Home » released
తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 23 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన�
తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్ ఫలితాలు రేపు విడుదల కానుక్నాయి. ఎంటెక్, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఫలితాలు శనివారం(సెప్టెం�
గర్భాశయ క్యాన్సర్కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ఇది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అంద�
తెలంగాలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం బుధవారం (ఆగస్టు24,2022)నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్త
చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయ�
2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 12వ తరగతి తుది ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం(జులై22,2022) ఉదయం విడుదల చేసింది. మొత్తం 14 లక్షల మంది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిల�
ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన సర్టిఫికెట్స్ పరిశీలన జరుగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.
టెట్ పేపర్ -1లో 32.68 శాతం, పేపర్-2లో 49.64 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.
1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్కు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.