Home » released
TDP ready for local panchayat : స్థానిక పంచాయితీకి టీడీపీ సిద్ధమవుతోంది. 2021, జనవరి 23వ తేదీ శనివారం నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సూచనలతో.. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మ�
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL ) 2021వ సీజన్ కు సంబంధి ఏర్పాట్లు మొదలుపెట్టేసింది బీసీసీఐ. ఈ మేర ఫ్రాంఛైజీలు IPL 2021 వేలంలోకి ప్లేయర్లను విడుదల చేయాలంటూ ఆర్డర్ ఇచ్చింది. వేలానికి వదిలేసిన ప్లేయర్లలో స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నార�
Osmaniya University engineering semister exams new time table : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ లో కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సవరించిన షెడ్యూల్ టైమ్ టేబుల్ ను యూనివర్శిటీ రిలీజ్ చేసింది. మెుదట విడుదల చేసిన పరీక్ష టై
TS Pharmacy counselling schedule: తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలంగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ బైపీసీ అభ్యర్దులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ తేదీలను ఖరారు చేసింది ఉన్నత విద్యామండలి. �
SSC CHSL 2020 notification released : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ శుభవార్త. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయటం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లె�
IBPS SO 2020 notification: బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఓ శుభవార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నుంచి వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వి
ఆర్ఆర్బీ ఎన్ టీపీసీ అభ్యర్దులకు కొన్ని నెలల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లును వేగవంతం చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. దానికంటే ముందుగానే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఆర్ఆర్ బీ నిర్ణయిం
Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�
EAMCET ఎగ్జామ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ రెడీ అవుతోంది. 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఎంసెట్ కమిటీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ పరీక్ష నిర్వాహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో తెల
బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఫైనల్ �