Home » Releases
పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. దేశంతో పాటు విదేశాల్లోని సిక్కుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబీ గాయకుడు బబ్బు మాన్ ట్విట్టర్ ఖాతాను ఈరోజు ఉదయమే నిలిపివేశారు. అమృతపాల్ సింగ్ప�
నూతనంగా అభివృద్ధి చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతే కాక�
రాహుల్ గాంధీ సందేశంతో కూడిన లేఖను, ఛార్జ్ షీట్ను ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్తుందని జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ శ్రీనగర్లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెం�
ఆంధ్రప్రదేశ్ అప్పుల వివరాలను వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.
కలియుగ దైవం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మళ్లీ ప్రారంభమైంది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు 2021, మార్చి 23వ తేదీ మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.
కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది..
పశ్చిమబెంగాల్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్లో ఎలక్షన్ హీట్ టాప్పిచ్�
OTT and Digital Platforms : భారత్లో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్ మీడియా గ్రూపులు, యాప్లతో పాటు ఓటీటీల్లో ప