Releases

    మరో ఎన్నికల నగరా : ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల

    February 11, 2021 / 02:12 PM IST

    MLC Schedule Released : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను..కేంద్ర ఎన్నికల సంఘం..2021, ఫిబ్రవరి 11వ తేద�

    ఏపీలో పంచాయతీ నామినేషన్ల హడావుడి, విజయనగరం జిల్లాలో తప్ప

    January 29, 2021 / 04:28 PM IST

    panchayat nominations in AP : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. నామినేషన్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జన�

    PM-Kisan scheme : రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు జమ

    December 25, 2020 / 02:33 PM IST

    PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�

    జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ సెకండ్ లిస్ట్

    November 19, 2020 / 11:23 PM IST

    GHMC ELECTION 2020: Telangana BJP : గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేయడానికి బీజేపీ స్కెచ్ లు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు పార్టీలోకి వస్తారని భావిస్తోంది. 21 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన సం�

    వరల్డ్ ఫుడ్ డే : రైతులపై మోడీ ప్రశంసలు…75రూపాయల నాణెం రిలీజ్

    October 16, 2020 / 03:19 PM IST

    World Food Day 2020 ఇవాళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్((FAO) 75 వ వార్షికోత్సవం సందర్భంగా…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల స్మార‌క నాణాన్�

    ఏపీ ఎంసెట్ 2020, ఫలితాలు. ర్యాంకుల వివరాలు

    October 10, 2020 / 11:04 AM IST

    ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 1,85,936 మంది, 87 వేల 652 మం�

    ఎన్నికల సైరన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

    September 11, 2020 / 03:29 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�

    బీహార్ లో త్వరలో ఎన్నికలు : ‘justice for Sushant’ బీజేపీ పోస్టర్లు

    September 7, 2020 / 08:59 AM IST

    బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాం�

    20 మంది ఇన్ ఫార్మర్లను చంపేస్తాం, మావోయిస్టుల ప్రెస్ నోట్

    July 20, 2020 / 11:29 AM IST

    ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్‌నోట్ జారీ చేశారు. మలంగీర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి సోమం�

    రైతుల ఖాతాలో పంటల బీమా పరిహారం : గత ప్రభుత్వం బకాయిని తీర్చిన సీఎం జగన్

    June 26, 2020 / 06:58 AM IST

    కరోనా వేళ ఎన్ని కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నా..ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికే సీఎం జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయా రంగాలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేస్తూ..లబ్దిదారుల ఖ

10TV Telugu News