Home » Reliance
‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.
ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు అయ్యింది. ఈ 20 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో ఈ స్మార్ట్ మెన్ తీసుకున్న కీలక నిర్ణయాలు భారత్ ను స్మార్ట్ ఇండియాగా మార్చేసాయి. అంబానీ 20 ఏళ్ల బిజినెస్ జర్నీలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాటుకొని వచ్చిన మైల్ స�
ఇండియన్ బిజినెస్ టైకూన్, భారత వ్యాపార సామ్రాజ్యపు బాహుబలి. తన ఆలోచనలతో.. ఆవిష్కరణలతో.. ఇండియా ముఖచిత్రాన్ని, ప్రజల జీవన స్థితిగతులనే మార్చేసిన వ్యక్తి.. ఒకే ఒక్కడు.. ముకేశ్ అంబానీ. ఈ భారత అపర కుబేరుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్గా 20 �
రాజస్థాన్లోని, నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్జీ టెంపుల్లో వీరి నిశ్చితార్థం జరిగింది. శైల-వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. ముకేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. అనంత్ కంటే ముందు ఈషా-ఆకాష్ అనే కవ�
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో దూసుకెళ్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ�
పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధులు వెల్లండించకపోవటం వంటి ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్ గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నిజానికి రిలయన్స్ వార్షిక సమావేశంలోనే ఆస్తుల పంపకంపై ముఖేష్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నారు. తన ముగ్గురు పిల్లలకు బాధ్యతలు అప్పగించే విషయంలో అంబానీ ఎలాంటి గ్రౌండ్వర్క్ చేశారు.. అసలు ఆ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత ఏ�
ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది.
గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లో టాప్ 10 స్క్రిప్ట్లు కుప్పకూలాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు టాప్ కంపెనీలు రూ. 2.85 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
Jio T20 Plans 2022 : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు రివార్డులను అందిస్తోంది.