Home » remand report
ఖాకీ డ్రెస్ మాటున నాగేశ్వరరావు ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఎంతోమందిని కాలనాగులా కాటేశాడని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి రెండో రిమాండ్ రిపోర్టులో ఆవుల సుబ్బారావు, శివల పేర్లు చేర్చారు పోలీసులు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో 56 మంది నిందితుల పేర్లు చేర్చారు. కాగా, వారంతా కూడా ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే.(Secunderabad Violence Remand Report)
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి.(Secunderabad Violence Report)
నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్ తో నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఏపీ సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. 2015 జూన్లోనే స్కామ్కు ప్లాన్ చేసినట్టు గుర్తించింది.
Lawyers’ murder : న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్ వామన్రావు బతికి ఉంట�
Daily twist in Madanapalle sisters murder case : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచ�
Chittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో తల్లి పద్మజ ఇద్దరు అమ్మాయిల్ని దారుణంగా హత్య చేసిందనే విషయాల్లో పలు కోణాలు బైటపడు�
Sensational elements in Bhuma Akhilapriya remand report : హఫీజ్ పేట భూ వివాదంలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో టీడీపీ నేత, భ