Home » remark
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేంకాదు..ఇలాంటివి ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటాయి అంటూ అదో పెద్ద విషయం కాదంటూ వ్యవసాయశాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మంగళవారం సమావేశాల సందర్భంగా మహువా మోయిత్రా మాట్లాడారు. ఆమె ప్రసంగంలో బీజేపీ నేతలు పలుమార్లు అడ్డుపడ్డారు. నినాదాలు చేస్తూ, అభ్యంతరం చెబుతూ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ భర్తృహరికి మహువా పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అ
ఒకరేమో ‘అంబేద్కర్ పేరు పలుకని వారిని చెప్పుతో కొట్టే హక్కు లేదా?’ అంటూ ప్రశ్నించగా, మరొకరు ‘బిహార్ నుంచి వచ్చి పానీపూరి అమ్ముకునే వారికి తమిళనాడు ఆత్మగౌరవం తెలియదు’ అంటూ స్పందించారు. డీఎంకే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచల�
ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సదరు మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ సహా హిందూ సంఘాలు, సాధువులు ఆయనపై మండిపడుతున్నారు. రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అయి
ట్విట్టర్ ద్వారా సైతం ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రపతిని జగ్గానాథ్ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సందర్భాన్ని, జితన్ రాం మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాంఝీ వెళ్లిన గుడిని శుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. శబరి చేత బెర్రీలు తిన్నప్ప�
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని నేను ఇండియాకు మరోసారి గుర్తు చేస్తున్నాను. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారు. ఆయన ఇండియాకు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన ప్రధాని అయ్యే వరక�
పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అం�