Home » Remdesivir
కరోనా కాలాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డంగా జనాలను దోచుకుంటున్నారు. డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. న
కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పరిశోధకులు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి నుంచే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. జనవరి 10న చ�
దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రముఖ ఫార్మాసీ కంపెనీ సిప్లా కోవిడ్ రోగుల కోసం జనరిక్ రెమ్డెసివిర్ మెడిసిన్ని మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాదు.. దీనిని చాలా తక్కువ మార్కెట్లోకి తీసుకుని వచ్చింది. ‘సిప్రెమి’ పేరుతో విడుదల చేస�
భారత్కు చెందిన సావరిన్ ఫార్మా(Sovereign) మొదటి బ్యాచ్ జనరిక్ వర్షన్ రెమ్ డెసివిర్ ను డ్రగ్ మేకర్ సిప్లాకు పంపింది. ప్రస్తుతం ప్రతి నెల 50వేల నుంచి 95వేల వయల్స్ వరకు సరఫరా చేయగలమని సావరిన్ ఫార్మా ఈ-మెయిల్ ద్వారా సిప్లాకు తెలిపింది. అయితే సిప్లాకు పంప�
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీద్ సైన్సెస్ కరోనాపై సక్సెస్ సాధించామని చెప్తుంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు తయారుచేసిన ‘రెమిడెసివిర్’ కరెక్ట్ మెడిసిన్ అని చెప్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ వృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంట
Gilead Sciences అందించే యాంటీ వైరల్ remdesivir మెడిసిన్.. కొవిడ్-19 బాధితులకు చికిత్సకు ఇవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ కొత్త డేటాను పొరపాటున పోస్టు చేసింది. కరోనా బాధితులు త్వరగా కోలుకోవడం లేదా మరణించకుండా ఈ మెడిసిన్ వేగంగా అ�
అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక డ్రగ్”రెమ్ డిసివిర్”కరోనా వైరస్ సోకి,ఆరోగ్యపరిస్థితి విషయంగా ఉన్నవాళ్ల ఆరోగ్యపరిస్థితిని మొరుగుపర్చినట్లు వివిధ దేశాల్లో నిర్వహించిన ట్రయిల్స్ ల�
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద