-
Home » Remember you
Remember you
రైనా.. రిటైర్మెంట్ అనలేను.. దేశం గర్వంగా తల ఎత్తుకునేలా ఆడావు: ప్రధాని మోడీ
August 22, 2020 / 09:22 AM IST
భారత మాజీ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మరో క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తరువాత, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు వీరిద్దరినీ చాలా మంది అభినందించారు. ఈ క్రమంలో �