Home » RENAMED
వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమ�
ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. �
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్పోర్ట్గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి �
యమునా ఎక్స్ప్రెస్ వేకి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్�
World’s Biggest Cricket Ground : సబర్మతి నది తీరాన భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంగా వా�
Narendra Modi Vasooli Kendra : చమురు ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలోని పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూలు కేంద్రాలుగా (Narendra Modi Vasooli Kendra) మార్చాలని కాంగ్రెస్ పార్టీ యువనేత శ్రీవాత్సవ సెటైర్ వేశారు. ఓ పెట్రోల్ బంక్ పేరు మార్చినట్లుగా ఉన్న ఓ ఫ�
అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �
పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లను గుర్తుంచుకొనే విధంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రెడ్ లైన్లో ఉన్న 2 స్టేషన్ల పేర్లు మార్చడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు అమరవీ�
ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల �