-
Home » RENAMED
RENAMED
Versova-Bandra Sea Link: ముంబైలోని వెర్సోవా-బాంద్రా సీ లింక్కు వీర్ సావర్కర్ సేతుగా పేరు మార్చిన షిండే సర్కార్
June 28, 2023 / 04:04 PM ISTవీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా…
KTR Over LG Medical College Rename: గాంధీ పేరును కూడా మోదీ అని మార్చేస్తారు.. మెడికల్ కాలేజీ పేరు మార్పుపై కేటీఆర్ సెటైర్
September 16, 2022 / 11:13 AM ISTఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ…
Bhagat Singh International Airport: ఛండీగఢ్ ఎయిర్పోర్ట్కు భగత్ సింగ్ పేరు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి అంగీకారం
August 20, 2022 / 09:11 PM ISTపంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్పోర్ట్గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు…
Yamuna Expressway : యమునా ఎక్స్ప్రెస్ వేకి అటల్ బిహారీ వాజ్పేయి పేరు..
November 23, 2021 / 10:51 AM ISTయమునా ఎక్స్ప్రెస్ వేకి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
Narendra Modi Stadium : నరేంద్రమోదీ స్టేడియం పేరు ఎప్పుడు మారుస్తున్నారు?
August 6, 2021 / 08:57 PM ISTక్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్వాగతించారు.
భారత్ – ఇంగ్లండ్ టెస్టు : మొతెరా కాదు మోదీ
February 24, 2021 / 02:45 PM ISTWorld’s Biggest Cricket Ground : సబర్మతి నది తీరాన భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు…
పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూల్ కేంద్రాలుగా మార్చాలి – కాంగ్రెస్
December 9, 2020 / 01:46 PM ISTNarendra Modi Vasooli Kendra : చమురు ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలోని పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూలు కేంద్రాలుగా (Narendra Modi Vasooli Kendra) మార్చాలని కాంగ్రెస్ పార్టీ యువనేత…
బోడో అగ్రిమెంట్ పై కేంద్రం సంతకం…చారిత్రాత్మక ఒప్పందమన్న అమిత్ షా
January 27, 2020 / 11:03 AM ISTఅసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి…
మెట్రో స్టేషన్లకు అమర జవాన్ల పేర్లు
March 9, 2019 / 11:58 AM ISTపుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లను గుర్తుంచుకొనే విధంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రెడ్ లైన్లో ఉన్న 2 స్టేషన్ల పేర్లు మార్చడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామలో జరిగిన…
ట్రెయిన్ 18 కాదు..వందే భారత్ ఎక్స్ ప్రెస్
January 27, 2019 / 12:12 PM ISTట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్…