Home » Renigunta airport
తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీ సీఎం జగన్ ఓ మహిళ పట్ల స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోది. దటీజ్ జగన్ అని నెటిజన్లు కితాబిస్తున్నారు.
రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
minister peddi reddy fires on chandrababu naidu: ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తిరు
Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని
Jagan And Chandrababu : రాజకీయాలూ.. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. అదికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షమవుతుంది.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారపీఠంలో కూర్చొంటుంది. ఇదంతా ఎందుకంటే…అప్పుడు జగన్ కు ఎలాంటి
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ నేలపై కూర్చొన్నారు. ఇక్కడి నుంచి వెళ్లాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, నోటీసులు తీసుకోవాలంటూ..డీఎస్పీ చెప్పారు. బాబును బతిమాలాడే ప్రయత్నం చేశారు. నేలపై బాబు కూర్చొవడంతో..ఆ డీఎస
Chandra Babu : చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్టులో టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బాబు వాగ్వాదానికి దిగారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు వెళ్�