-
Home » reopen
reopen
Manipur : కల్లోల మణిపూర్లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
October 6, 2023 / 05:54 AM ISTకల్లోల మణిపూర్లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
Schools Reopen : తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభం.. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం
June 12, 2023 / 08:07 AM ISTజంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి.
Real KGF : రియల్ ‘కేజీఎఫ్’: 20 ఏళ్ల క్రితం మూతపడిన కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్పై కేంద్రం ఫోకస్..తవ్వకాలు జరపాలని సంచలనాత్మక నిర్ణయం
December 19, 2022 / 11:14 AM ISTకేజీఎఫ్.. ఈ మూడు అక్షరాలు వింటే.. బాక్సాఫీస్ బ్యాండ్ బజాయించిన సినిమానే గుర్తొస్తుంది. రాఖీభాష్ చేతిలోని నిప్పులు కురిపించిన సమ్మెట కనిపిస్తుంది. నరాచీ ప్రస్తావన వస్తే.. బంగారు గనుల్లో గోల్డ్ మైనింగ్ అంటే ఏమిటో…
Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్లైన్ దర్శనాలు
March 26, 2022 / 10:59 AM ISTకొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో భక్తులు వాహనాలను నిలిపివేయాలన్నారు. దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు.
Schools ReOpen: కరోనా తగ్గుముఖం.. పలు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం
February 7, 2022 / 08:16 AM ISTకరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.
Educational Institutions : తెలంగాణలో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం..!
January 29, 2022 / 11:27 AM ISTకరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈనెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసింది. అప్పటినుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. కేసుల పెరుగుదల ఆగకపోవడంతో సెలవులు 30 వరకు పొడిగించారు.
Sabarimala Temple : నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం..కరోనా నెగెటివ్ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి
November 15, 2021 / 08:10 AM ISTకేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సుదీర్ఘ విరామానంతరం తెరుచుకోనుంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు.
Andhra Pradesh : అక్టోబర్ 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలు పునఃప్రారంభం
September 14, 2021 / 11:31 AM ISTకరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Schools Re-open : సెప్టెంబర్ 1 నుంచి అందరూ స్కూళ్లకు రావాల్సిందే : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
August 24, 2021 / 03:15 PM ISTసెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ఉండవనీ..విద్యార్ధులంతా స్కూళ్లకు రావాల్సిందేనని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
AP : స్కూళ్లు ప్రారంభం, పిల్లల ఆరోగ్యమే ముఖ్యం..మార్గదర్శకాలివే
August 15, 2021 / 11:35 AM IST2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.