-
Home » Republic Day Celebrations
Republic Day Celebrations
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచించారు. మెట్రో సేవలను వాడుకోవాలని కోరారు.
ఓలా స్కూటర్ల కొనుగోలుపై రూ.25వేల వరకు డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Ola electric Offers : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు తన లైనప్లో రూ. 25వేల వరకు విలువైన ఆఫర్లను అందిస్తోంది. జనవరి 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు.
Governor Tamilisai Delhi : ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. కేంద్రం దృష్టికి రాష్ట్ర పరిస్థితులు!
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆమె కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది.
Governor Tamilisai : తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు
తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు.
Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే
కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమ
Republic Day Celebrations Rehearsals : ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్.. ఏపీ శకటం సందడి, తెలంగాణకు దక్కని చోటు
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుగుతోంది. కర్తవ్యపథ్ లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సర్స్ లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేస్తోంది.
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం!
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం!
Srinagar Grenade Blast : రిపబ్లిక్ డేకు ముందు.. శ్రీనగర్లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ బాంబులతో తెగబడ్డారు.
Republic Day : నేతాజీకి జై, గణతంత్ర దినోత్సవాలు 23వ తేదీ నుంచే
ఆయన పోరాటానికి గుర్తింపుగా గతేడాది నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్గా భారత్ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా నేతాజీకి మరో...