Home » Republic Day Celebrations
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆమె కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది.
తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు.
కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమ
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుగుతోంది. కర్తవ్యపథ్ లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సర్స్ లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేస్తోంది.
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం!
గణతంత్ర వేడుకులకు ముందు రోజున జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ బాంబులతో తెగబడ్డారు.
ఆయన పోరాటానికి గుర్తింపుగా గతేడాది నేతాజీ పుట్టిన రోజును పరాక్రమ్ దివస్గా భారత్ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా నేతాజీకి మరో...
Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�
Republic Day celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. మంగళవారం (జనవరి 26, 2021) గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆ�
The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం