Home » Republic Day
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల
farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�
India Was Saddened రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దు:ఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం(జనవరి-31,2021)ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్ రేడియో’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్�
some Goons attacked Us, Not farmers : జనవరి 26న ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో సుమారు 400 మంది పోలీసులు గాయపడ్డారు. పలువురు పోలీసులు, అధికారులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కాళ్లు చేతులు, నడుము భాగాలు విర
The Red Fort siege was unfortunate says president ramnath kovind : గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన హింస పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. గణతంత్ర దినోత్సవం జరిగిన ఘటనలను ఆయన ఖండించారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ వేళ హింస చోటుచేసుకోవడం పట్ల రాష్ట్రప�
SFJ announces reward : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలు కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన పోరాటాలు..హింసాత్మక మార్గం వైపు మళ్లాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.
https://youtu.be/-3DkG17lpvo
Republic Day 2021: 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ జెండా వందనం చేస్తూ.. జాతీయ గీతాన్నాలపిస్తూ తమ దేశ భక్తిని చాటుకుంటున్నారు. సెలబ్రిటీలు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జరిగిన గణతం
MPDO looking at the smart phone and singing the national anthem : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. జాతీయపతాకాన్ని ఎగరేసినతర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నప్పటినుంచి అందరికీ పాఠశాల స్ధాయినుంచే జాతీయగీతాన్ని కంఠస్ధం చేయిస్తారు. �