-
Home » Republic Day
Republic Day
గణతంత్ర వేడుకల్లో సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్న పవన్.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మ�
తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది.. ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
"ప్రతి నెల 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ అవుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది" అని అన్నారు.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన
"ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది" అని అన్నారు.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. ఫొటోలు చూస్తారా?
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక�
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
మంచు విష్ణు మంచి మనుసు.. వారి కోసం 50% స్కాలర్షిప్.. ఎవరెవరికి? డీటెయిల్స్ ఇవే..
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మంచు విష్ణు ప్రకటించాడు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
మెగాస్టార్ చిరంజీవి నేడు రిపబ్లిక్ డే సందర్భంగా తన బ్లడ్ బ్యాంక్ లో జెండా ఎగురవేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. వరుణ్ తేజ్, అల్లు అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'రామ్'(ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ రివ్యూ.. రిపబ్లిక్ డే రోజు దేశభక్తి సినిమా..
రామ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు జనవరి 26న థియేటర్లలో విడుదల అయింది.
అదో చరిత్ర.. చేతితో రాసిన అతి పెద్ద రాజ్యాంగం మనదే.. ఇంకా ఎన్నో విశేషాలు
ఆనాటి నుండి భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
తొమ్మిదేళ్లు.. తొమ్మిది తలపాగాలు.. మోదీ ఏయే ఏడాది ఎలాంటి తలపాగా ధరించారో తెలుసా?
భారతావని గణతంత్ర వేడుకలను సిద్ధమైంది. మోదీ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిసారి ఒక్కో రకం తలపాగాతో కనపడతారు.