-
Home » requests
requests
Cricketer Shami wife requests..change India Name: భారతదేశం పేరు మార్చాలని ప్రధాని మోడీని కోరిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య
August 16, 2022 / 10:25 AM ISTటీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య ‘భారతదేశం పేరు మార్చాలి’అని కోరారు. షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాను భారతదేశం పేరు మార్చండి…
Salman Khan: సల్లు భాయ్ ఫ్యామిలీ కష్టాలు.. జీతం పెంచాలని విన్నపాలు!
September 26, 2021 / 03:06 PM ISTసల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. రెండేళ్లనుంచి సరిగా సినిమాలు రిలీజ్ అవ్వక.. అయ్యినా కలెక్షన్లు లేక.. అస్సలు డబ్బులు సరిపోవట్లేదట. అటు స్మాల్ స్క్రీన్ తో పాటు..
వెండి ఇటుకలతో బ్యాంకు లాకర్లు నిండిపోయాయి..ఇక పంపిచొద్దు : రామ మందిరం ట్రస్టు
February 19, 2021 / 10:36 AM ISTdonate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి…
ప్రచారాన్ని ఆపండి – రతన్ టాటా
February 7, 2021 / 08:44 AM ISTStop the campaign – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో… వాటిపై…
తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే
January 23, 2021 / 10:45 AM ISTFirst phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల…
స్టార్స్ మానవత్వం మర్చిపోయారు- రోజా భర్త సెల్వమణి ఆవేదన
April 4, 2020 / 10:15 AM ISTతమిళ చిత్ర పరిశ్రమ నటీనటులు మానవత్వం మరచిపోయారని ఆర్.కె.సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు..
ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో..
April 1, 2020 / 12:25 PM ISTలాక్డౌన్ : జోర్డాన్లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..
సౌదీలో సంపుతుండ్రు KTR అన్న.. కాపాడండి
May 15, 2019 / 05:20 AM IST‘KTR అన్న నన్ను కాపాడూ.. సౌదీలో సంపుతుండ్రు.. ఏజెంట్ మోసం చేసిండు.. నరకయాతన పడుతున్న.. రంజాన్ మాసం చివరి రోజులు అయ్యేటట్టు ఉన్నాయి.. ప్లీజ్ కాపాడన్న’ అంటూ సౌదీలో ఉన్న ఓ తెలంగాణ యువకుడు…
శ్రీలంకలో పేలుళ్లు: రక్తం దానం చేయమని కోరుతున్న బ్లడ్ బ్యాంక్స్
April 21, 2019 / 09:25 AM ISTఈస్టర్ పండుగ రోజు శ్రీలంక రక్త సిక్తంగా మారిపోయింది. దేశంలో ఆరు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ క్రమంలో…