-
Home » requests
requests
Cricketer Shami wife requests..change India Name: భారతదేశం పేరు మార్చాలని ప్రధాని మోడీని కోరిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య ‘భారతదేశం పేరు మార్చాలి’అని కోరారు. షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాను భారతదేశం పేరు మార్చండి అంటూ కోరారు.
Salman Khan: సల్లు భాయ్ ఫ్యామిలీ కష్టాలు.. జీతం పెంచాలని విన్నపాలు!
సల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. రెండేళ్లనుంచి సరిగా సినిమాలు రిలీజ్ అవ్వక.. అయ్యినా కలెక్షన్లు లేక.. అస్సలు డబ్బులు సరిపోవట్లేదట. అటు స్మాల్ స్క్రీన్ తో పాటు..
వెండి ఇటుకలతో బ్యాంకు లాకర్లు నిండిపోయాయి..ఇక పంపిచొద్దు : రామ మందిరం ట్రస్టు
donate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి వారు విరాళాలుగా ఇస్తున్నారు. అలా ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటిపోయాయి. అలాగే ఎం
ప్రచారాన్ని ఆపండి – రతన్ టాటా
Stop the campaign – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో… వాటిపై ఆయన స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డు
తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�
స్టార్స్ మానవత్వం మర్చిపోయారు- రోజా భర్త సెల్వమణి ఆవేదన
తమిళ చిత్ర పరిశ్రమ నటీనటులు మానవత్వం మరచిపోయారని ఆర్.కె.సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు..
ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో..
లాక్డౌన్ : జోర్డాన్లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..
సౌదీలో సంపుతుండ్రు KTR అన్న.. కాపాడండి
‘KTR అన్న నన్ను కాపాడూ.. సౌదీలో సంపుతుండ్రు.. ఏజెంట్ మోసం చేసిండు.. నరకయాతన పడుతున్న.. రంజాన్ మాసం చివరి రోజులు అయ్యేటట్టు ఉన్నాయి.. ప్లీజ్ కాపాడన్న’ అంటూ సౌదీలో ఉన్న ఓ తెలంగాణ యువకుడు వీడియో ద్వారా వేడుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల �
శ్రీలంకలో పేలుళ్లు: రక్తం దానం చేయమని కోరుతున్న బ్లడ్ బ్యాంక్స్
ఈస్టర్ పండుగ రోజు శ్రీలంక రక్త సిక్తంగా మారిపోయింది. దేశంలో ఆరు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ క్రమంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్లు ప్రజలను