Home » Rescheduled
ఈ నెలాఖరులో వెస్టిండీస్ పర్యటనకు టీమ్ఇండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు...9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.
AP SEC reschedule panchayat elections : ఏపీలో జరిగే పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎ�
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో లా విభాగంలో పీజీ డిప్లామా కోర్సులలో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు లా విభాగం హెడ్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ శుక్రవారం (నవంబర్ 15, 2019) తెలిపారు. దరఖాస్తు గడువును నవంబర్ 30వ తేది వరకు పొడిగిస్త�