Home » research
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే చర్చ జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకుకొస్తుంది.
దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.
అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) ఈ సమగ్ర అధ్యయనానికి నేతృత్వం వహించింది. ఇందులో గుర్తించిన అంశాల ప్రకారం..
ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్ను తగ్గించాలని పరిశోధకులు సూచించారు.
ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది.
కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నా.. దాని తాలూకు ఇబ్బందులు మాత్రం ఇంకా జనాలు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాలతో బాధపడిన వ్యక్తుల్లో రెండేళ్లపాటు మెదడుకి సంబంధించిన సమస్యలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
దెయ్యం సినిమా అంటే చూడటానికి ఇష్టం అనిపిస్తుంది. తర్వాతే అసలు భయం మొదలవుతుంది. అయితే హారర్ సినిమాలు చూడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్ పరిశోధనలు చెబుతున్నాయి.
బార్లలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. చాలామంది కస్టమర్లను యాక్టివ్గా ఉంచడానికి బార్ యజమానులు అలా చేస్తారని అనుకుంటారు. బార్ నిర్వాహకులు ఆ ట్రిక్ ఎందుకు ప్లే చేస్తారంటే?
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
హైదరాబాద్ కేంద్రంగా భౌగోళిక అంశాలపై అధ్యయనం చేసే ఎన్జీఆర్ఐ మరో కీలక అంశంపై పరిశోధనలు చేస్తోంది. ఎన్నో జీవనదులకు కేంద్రమైన హిమాలయ పర్వతాల అడుగున ఉన్న భూకంప కేంద్రాలు, ఖనిజాల అధ్యయనం, వేడి నీటి సరస్సుల మిస్టరీని తేల్చనుంది.