Home » resolution
మోదీ పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని రేవంత్ రెడ్డి చెప్పారు.
జెడ్పీటీసీ సంధ్య రాణి, టీబీజీ కేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మీ, నాయకులు ఎల్లయ్య, బయ్యపు మనోహర్ రెడ్డిలపై వేటు వేయాలని నిర్ణయించారు.
‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అ
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. "అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది" అని పళన
వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం త�
సోమవారం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘మాకు కర్ణాటకకు చెందిన అంగుళం భూమి కూడా అక్కర్లేదు. కానీ మా భూభాగం మాకు కావాలి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఆక్రమించిన భూమిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన�
కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ అధికార పరిధిని ప్రస్తుతమున్న 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని
సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం-కేంద్రం మధ్య మరో వివాదం మొదలైంది.