Home » responds
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద�
షియోమి ఆస్తులను స్తంభింపజేయడానికి ఏప్రిల్ 29న ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) అథారిటీ సైతం సెప్టెంబర్ 29 మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ శుక్రవారం కర్ణాటక హైకోర్టును
యూఎస్ లో స్థిరపడిన ఓ భారతీయుడు బంగారంతో తయారుచేసిన ఫెరారీ స్పోర్ట్స్ కారులో షికారు చేశాడు. ఈ కారు గురించి..సదరు వ్యక్తి చేసిన హల్ చల్ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా తనదైన శైలిలో స్పందించారు..
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో బాధపడుతూ మృతి చెందాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధిక
Joe Biden responds to a women letter : అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ను ఓ మహిళ రాసిన లేఖ కదిలించింది. గత నెలలోనే జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మిచెల్ వోల్కెర్ట్ అనే ఓ బాధిత మహిళ బైడెన్ కు లేఖ రాశారు. కరోనా మహమ
Westbengle : kolkata son mother lipstick : తల్లి అంటే ప్రాణం పెట్టే కొడుకు ఎవరైనా తనను ఎన్ని అన్నా భరిస్తాడు. కానీ అమ్మను ఒక్క మాట అంటే సహంచడు. భరించడు. అటువంటిది తన తల్లిని అవమానించిన తన బంధువులకు ఓ కొడుకు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి లిప్ట్ స్ట�
భారత్లో కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి గౌరవార్థంగా ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5గంటల సమయంలో దేశ ప్రజలంతా తమ తమ ఇళ్లల్లోని బాల్కనీల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు నిల్చుని సంఘీభావాన్ని ప్రకటించాలని,మోడీకి సెల్యూట్
సార్..మా అమ్మను రక్షించండి..తెలంగాణ రాష్ట్ర మంత్రి KTRకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్..అమ్మ కనిపించడం లేదు..ఎక్కడ ఉందో తెలియదు..సహాయం చేయండి అంటూ..2020. జనవరి 30వ తేదీన హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని�
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు,మేధావులు పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ 625మంది మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు