Home » responsibility
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ర�
బయటి పనుల్లో ఎంత బిజీగా ఉన్న జీవితంలో కొంత సమయాన్ని పిల్లలకు కోసం కేటాయించాలి. భార్యభర్తలు ఉద్యోగులైతే పిల్లలు ఒంటరివారై నాలుగోడలకే పరిమితమవ్వటం వల్ల వారికి బంధాలు, బంధుత్వాల విలువలు తెలియకుండా పోతున్నాయి.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని నిర్ణయించా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో చేసిన స్పీచ్ ఇప్పుడు సినీ వర్గాలలోనే కాదు.. ఇటు రెండు రాష్ట్రాల..
Delhi blast : ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ పేలుడుకు ప్లాన్ చేసి… అమలు చేసింది తామేనని జైష్ ఉల్ హింద్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బాంబ�
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టీటీడీ నిధుల వ్యయంపై అడిట్ చేయనున్నారు. భవిష్యత్ లో కూడా కాగ్ తో అడిట్ కొనసాగించాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల సీఎం జగ�
ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ ని�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. వ�
ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి పోలవరం నిర్మాణం కోసం రూ.6764 కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. అయితే 2014 ముందు చేసిన ఖర్చు�