Home » restart
ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమపడిన రామ్ చరణ్..
భక్తులు ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వీలుగా ఇప్పటికే టీటీడీ ఆన్లైన్ ద్వారా సేవా టికెట్లను విక్రయించింది.
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి. సాగర్లో ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుతుంది.
పాడుతా తీయగా.. సంగీతాన్ని ఇష్టపడే ప్రేమికులకు, తెలుగు ప్రేక్షకులకు, గాయనీ గాయకులకు ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలుగా..
పాడుతా తీయగా.. తెలుగు ప్రేక్షకులకు, గాయనీ గాయకులకు ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో అనుబంధం..
దశాబ్ధకాలంగా నిలిచిపోయిన 'కళ్యాణమస్తు'కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది.
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఈవీఎం మొరాయించిందని వీఆర్ఏ దాన్ని రీస్టార్ట్ చేశాడు. దీంతో 52 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి ఓటర్లు షాక్ తిన్నారు. తమ ఓట్లు డిలీట్ కా�