Home » Resu Gurralu
Gudivada Assembly Constituency: ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అంటోంది టీడీపీ. మీకెన్ని లెక్కలైనా ఉండనీ.. నేను గెలవడం మాత్రం పక్కా అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని.
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే �
చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చ�
గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే.. అది మంగళగిరే. తాడేపల్లికి, విజయవాడకు దగ్గరగా ఉండటంతో పాటు బీసీ జనాభా అధికంగా ఉండే ప్రాంతమిది. ఇక్కడ.. వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నారా లోకేశ్
సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సైకిల్ పార్టీ గెలిచింది కేవలం మూడుసార్లు మాత్రమే ! 2014లో మంత్రి సురేష్ ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించగా.. 2019లో సుధాకర్ బాబు గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్య�
పరిగిలో.. కొప్పుల మహేశ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మహేష్కు ఇంటిపోరు తప్పదనే చర్చ జరుగుతోంది. తన సోదరుడు అనిల్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు ఈ విషయాన్�
పాలకొండలో విశ్వసరాయి కళావతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా.. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో తూర్పు కాపులు ప్రధాన సామాజికవర్గంగా ఉన్నారు. పాలవలస కుటుంబానికి నియోజ
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి 5 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తర్వాత.. తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచింది. 2014 దాకా.. అయితే కాంగ్రెస్.. కాకపోతే టీడీపీకి చెందిన నేతలే.. ఇక్కడ ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదట�
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచార�
పొత్తులో.. రాజోలు సీటు గనక జనసేనకు ఇస్తే.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. పి.గన్నవరం సీటు అడిగే అవకాశముంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న మోకా ఆనందసాగర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. దళితుల్లో ఆనందసాగర్కి కొంత సానుకూలత ఉండటంతో.. టీడీపీ అ