Home » results
పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్లోని సంగ్రూర్, ఉత్తర ప్రదేశ్లోని అజాంఘర్, రాంపూర్ లోక్సభ స్థానాలకు, మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివ�
ఫలితాలు గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఏటికేడు ఈ నకిలీ నోట్ల బెడద అంతకంతకూ పెరుగుతోంది. అంతగా కనిపించకుండా పోయిన 2వేల రూపాయల పెద్దనోట్లే కాదు...ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్న 500 రూపాయల నోట్లలో కూడా పెద్ద ఎత్తున నకిలీవి ఉంటున్నాయి.
ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తానని చెప్పారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామన్నారు.
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
త్వరలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న క్రమంలో పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ఆర్డర్ల వెల్లువెత్తుతున్నాయి స్వీట్ల తయారీ సంస్థలకు.
ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పెళ్లిసందD ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.