Home » results
అంధేరీ తూర్పు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్లో ఆర్జేడీ, ఒడిశాలో బీజేడీ పార్టీలు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. ఉత్తర ప్రదేశ్లో
ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండులో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క�
ఢిల్లీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
టీఎంసీ వరుస విజయాలు నమోదు చేస్తూ.. ఎక్కడా బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా వస్తోంది. ఈ తరుణంలో భేకూటియా సమాబే కృషి సమితి కో-ఆపరేటివ్ సొసైటీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంటి. వాస్తవానికి నందిగ్రామ్లో సువేందు అధికారి కుటుంబానికి �
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం (సెప్టెంబర్10,2022)న పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్�
తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్ ఫలితాలు రేపు విడుదల కానుక్నాయి. ఎంటెక్, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఫలితాలు శనివారం(సెప్టెం�
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇవాళ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన అనంతరం విద్యార్థ�
తెలంగాణలో గత నెల నిర్వహించిన ఎంసెట్, ఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లో ఫలితాల్ని విడుదల చేశారు.
పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వ�
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 92.71గా ఉందని సీబీఎస్ఈ తెలిపింది. cbse.gov.in, results.cbse.nic.in వెబ్సైట్లలో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఎంటర్ చేసి ఫలిత