Home » return home
పాకిస్థాన్ దేశానికి వెళ్లి అక్కడి ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ భారతదేశానికి రానుంది. తన ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ఫేస్బుక్ స్నేహితుడి కోసం పాకిస్థాన్ దేశానికి వెళ్లిన అంజూ తన పిల్లల్ని చూసేందుకు భారత్ వెళ్లేందుకు పాకిస్థాన్
తండ్రి బ్రిజ్నందన్ అదృశ్యమైన తర్వాత తన కొడుకు బిహారీ తన కలలో తరచూ కనిపిస్తాడని చెప్పారు. అతను ఈ విషయాన్ని భూతవైద్యునికి చెప్పినప్పుడు, అతను అతనిని మూఢనమ్మకంలో ఉంచాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్ర�
కరోనా వైరస్ బారినుంచి ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలడంతో వారిని డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. దాంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆ ఐదుగురు సభ్యులకు వైద్యులు,